వైసీపీ నాయ‌కులపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

March 5, 2026 0 Comments

అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర ఎద్దేవా చేశారు. 33 రోజులు తనను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించి, అణువణువూ జల్లిడపట్టినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై తప్పు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. …